ETV Bharat / state

వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా మాదపురం గ్రామంలోని 1000 కుటుంబాలకు దొంతిరి ఫౌండేషన్​ సహకారంతో భాజపా నేతలు కూరగాయల పంపిణీ చేశారు.

author img

By

Published : May 11, 2020, 11:41 PM IST

vegetables disribution in yadadri bhuvanagiri district
వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదపురం గ్రామంలోని 1000 కుటుంబాలకు దొంతిరి ఫౌండేషన్ సహకారంతో భాజపా మండల పార్టీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. అమెరికాలో ఉన్న దొంతిరి ఫౌండేషన్​ ఛైర్మన్​ దొంతిరి శ్రీధర్​రెడ్డి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారని భాజపా నేతలు తెలిపారు. అందులో భాగంగా కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదపురం గ్రామంలోని 1000 కుటుంబాలకు దొంతిరి ఫౌండేషన్ సహకారంతో భాజపా మండల పార్టీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. అమెరికాలో ఉన్న దొంతిరి ఫౌండేషన్​ ఛైర్మన్​ దొంతిరి శ్రీధర్​రెడ్డి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారని భాజపా నేతలు తెలిపారు. అందులో భాగంగా కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.