ETV Bharat / state

ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు - municipal election in yadadri

ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్.. ప్రస్తుతం వేగాన్ని పుంజుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

polling is continues in peace full way in yadadri bhuvanagiri district
ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు
author img

By

Published : Jan 22, 2020, 12:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ... 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు కేంద్రాలకు తరలి వస్తున్నారు.

ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు
ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిపి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ... 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు కేంద్రాలకు తరలి వస్తున్నారు.

ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు
ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిపి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

Intro:TG_NLG_52_22_BHUVANAGIRI_POLING_AV_TS10061

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35 వ వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల తాకిడి ఎక్కువైంది. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది .అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు .అన్ని పోలింగ్ కేంద్రాల్లో వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు వినియోగిస్తున్నారు .భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మాంటిస్సోరి పాఠశాలలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విలీన గ్రామాల తో కలిపి మున్సిపాలిటీ పరిధిలో అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


Body:జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ , డి సి పి నారాయణ రెడ్డి పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.