ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

author img

By

Published : Jul 11, 2020, 11:17 AM IST

యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

రైతు వేదికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
రైతు వేదికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పూర్ , జూలూరు గ్రామాల్లో రైతు వేదికల భవన నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం హరితహారంలో భాగంగా పైళ్ల శేఖర్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పూర్ , జూలూరు గ్రామాల్లో రైతు వేదికల భవన నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం హరితహారంలో భాగంగా పైళ్ల శేఖర్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.