ఇవీ చదవండి:
మునుగోడులో 'డెమొక్రటిక్ సోషల్ ఫోరం' సర్వే.. ఏం తేల్చిందంటే..?
Former IAS Akunuri Murali Interview: మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఇంటికి కొంత చొప్పున అందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలపై అక్కడి ప్రజలు, ఓటర్లు.. నేతలను నిలదీస్తున్నారా..? చదువుల కోసం వారి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలని ప్రశ్నిస్తున్నారా..? లాంటి అంశాలు తెలుసుకునేందుకు డెమొక్రటిక్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి సమస్యలు గమనించారు.. ఓటర్లను చైతన్యపరిచేందుకు వారేం సూచించారు.. లాంటి అంశాలు.. ఈటీవీ భారత్కు ఇచ్చిన ముఖాముఖిలో ఫోరం నేత మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పలు విషయాలు వెల్లడించారు.
మాజీ IAS ఆకునూరి మురళి
ఇవీ చదవండి: