ETV Bharat / state

మునుగోడులో 'డెమొక్రటిక్‌ సోషల్‌ ఫోరం' సర్వే.. ఏం తేల్చిందంటే..?

author img

By

Published : Oct 22, 2022, 6:11 PM IST

Former IAS Akunuri Murali Interview: మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఇంటికి కొంత చొప్పున అందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలపై అక్కడి ప్రజలు, ఓటర్లు.. నేతలను నిలదీస్తున్నారా..? చదువుల కోసం వారి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలని ప్రశ్నిస్తున్నారా..? లాంటి అంశాలు తెలుసుకునేందుకు డెమొక్రటిక్‌ సోషల్‌ ఫోరం ఆధ్వర్యంలో అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి సమస్యలు గమనించారు.. ఓటర్లను చైతన్యపరిచేందుకు వారేం సూచించారు.. లాంటి అంశాలు.. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ముఖాముఖిలో ఫోరం నేత మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పలు విషయాలు వెల్లడించారు.

ETV Bharat interview former IAS Akunuri Murali
మాజీ IAS ఆకునూరి మురళి
డెమొక్రటిక్‌ సోషల్‌ ఫోరం నేత మాజీ IAS ఆకునూరి మురళితో ఈటీవీ భారత్ ముఖాముఖి

డెమొక్రటిక్‌ సోషల్‌ ఫోరం నేత మాజీ IAS ఆకునూరి మురళితో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.