ETV Bharat / state

ఓరుగల్లులో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు - తెలంగాణలో రొడ్డెక్కిన ఆర్టీసీ

ఓరుగల్లులో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. హన్మకొండ బస్టాండ్​ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేందుకు బస్సులు రాగా.. ప్రయాణికులు అందులో ఎక్కి వెళ్లారు.

TSRTCBuses started in Warangal
ఓరుగల్లులో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు
author img

By

Published : May 19, 2020, 7:44 AM IST

Updated : May 19, 2020, 9:02 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హన్మకొండ బస్టాండ్​ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేందుకు బస్సులు రాగా.. ప్రయాణికులు అందులో ఎక్కి వెళ్లారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఒక సీటులో ఇద్దరు మాత్రమే కూర్చోని ప్రయాణిస్తున్నారు.

నేటి నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతించడం వల్ల వరంగల్​ రీజియన్​ పరిధిలోని 9 డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు బస్సులు వెళ్లనున్నాయి. దాదాపు 907 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా బస్సులో ప్రతి భాగాన్ని శానిటైజ్​తో శుభ్రం చేస్తున్నారు. ఇప్పడిప్పుడే ప్రయాణికులు మెల్లగా బస్టాండ్​కు చేరుకుంటున్నారు.

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హన్మకొండ బస్టాండ్​ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేందుకు బస్సులు రాగా.. ప్రయాణికులు అందులో ఎక్కి వెళ్లారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఒక సీటులో ఇద్దరు మాత్రమే కూర్చోని ప్రయాణిస్తున్నారు.

నేటి నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతించడం వల్ల వరంగల్​ రీజియన్​ పరిధిలోని 9 డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు బస్సులు వెళ్లనున్నాయి. దాదాపు 907 బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా బస్సులో ప్రతి భాగాన్ని శానిటైజ్​తో శుభ్రం చేస్తున్నారు. ఇప్పడిప్పుడే ప్రయాణికులు మెల్లగా బస్టాండ్​కు చేరుకుంటున్నారు.

ఇదీ చూడండి: ప్రియాంక ఆఫర్​కు సై అన్న యోగి సర్కార్‌!

Last Updated : May 19, 2020, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.