ETV Bharat / state

ప్రతిరోజూ యాచకులకు ఆహారం అందజేత - కాజీపేట యాచకులకు ఆహారం అందజేత

లాక్​డౌన్ కారణంగా తినడానికి తిండి దొరకక ఇబ్బందులు పడుతున్న యాచకులకు ప్రతిరోజూ ఆహారాన్ని అందిస్తూ... తమవంతు సాయం చేస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేటకు చెందిన పలువురు పెద్దలు.

food distribution for beggers
ప్రతిరోజూ యాచకులకు ఆహారం అందజేత
author img

By

Published : May 17, 2021, 6:10 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్, చౌరస్తా ప్రాంతాల్లో యాచిస్తూ... ఉండే వారికి లాక్​డౌన్ కారణంగా తినడానికి తిండి కూడాదొరకట్లేదు. వారి అవస్థలను గుర్తించిన పలువురు పెద్దలు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 60 మంది యాచకులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

లాక్​డౌన్ పూర్తి అయ్యే వరకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని అన్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గాను రైల్వే స్టేషన్​కి వచ్చి రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు కూడా వీరు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్, చౌరస్తా ప్రాంతాల్లో యాచిస్తూ... ఉండే వారికి లాక్​డౌన్ కారణంగా తినడానికి తిండి కూడాదొరకట్లేదు. వారి అవస్థలను గుర్తించిన పలువురు పెద్దలు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 60 మంది యాచకులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

లాక్​డౌన్ పూర్తి అయ్యే వరకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని అన్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గాను రైల్వే స్టేషన్​కి వచ్చి రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు కూడా వీరు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.