ETV Bharat / state

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్​ - it minister ktr call for wothout pllastic

ప్లాస్టిక్​ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకుందామన్నారు. ప్లాస్టిక్​పై అవగాహన కల్పించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని ప్రారంభించారు.

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్​
ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్​
author img

By

Published : Jan 7, 2020, 11:06 PM IST

Updated : Jan 8, 2020, 12:46 AM IST

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటూ... ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ ఏవీని ప్రదర్శించే ఎల్​ఈడీ వాహనాన్ని హన్మకొండలో ప్రారంభించారు.

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వాడి... పర్యావరణాన్ని కాపాడాలని కేటీఆర్ సూచించారు. ప్రజలను చైతన్య పరిచేలా డాక్యుమెంటరీని రూపొందించినందుకు శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్​

ఇదీ చూడండి: దిగొస్తున్న ఉల్లి ధర... ఆంధ్ర, తెలంగాణకు కొత్త సరుకు

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటూ... ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ ఏవీని ప్రదర్శించే ఎల్​ఈడీ వాహనాన్ని హన్మకొండలో ప్రారంభించారు.

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వాడి... పర్యావరణాన్ని కాపాడాలని కేటీఆర్ సూచించారు. ప్రజలను చైతన్య పరిచేలా డాక్యుమెంటరీని రూపొందించినందుకు శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్​

ఇదీ చూడండి: దిగొస్తున్న ఉల్లి ధర... ఆంధ్ర, తెలంగాణకు కొత్త సరుకు

Intro:Tg_wgl_02_07_medaram_no_plastic_on_ktr_v.o_ts10077


Body:మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకోవలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ లో పిలుపునిచ్చారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటు....ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ ని, ఏవీని ప్రదర్శించే ఎల్ ఈడీ వాహనం ను హన్మకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ క్యాంపు ఆఫీస్ వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.మేడారం జాతరలో భక్తులు ప్లాస్టిక్ వస్తువులను వినియోగించుకోవద్దని....దానికి బదులు ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించిన డాక్యుమెంటరీ బాగుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు..... స్పాట్


Conclusion:medaram no plastic ktr
Last Updated : Jan 8, 2020, 12:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.