ETV Bharat / state

హన్మకొండలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ - మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వ ఛీప్ విప్, ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ సూచించారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

distribution of eco friendly clay ganesh idols at hanamkonda warangal urban district
హన్మకొండలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
author img

By

Published : Aug 21, 2020, 9:49 AM IST

మట్టి వినాయకులతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని... కావున ప్రతి ఒకరు మట్టి వినాయకులనే పూజించాలని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిన ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఇంట్లోనే వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మట్టి వినాయకులతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని... కావున ప్రతి ఒకరు మట్టి వినాయకులనే పూజించాలని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిన ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఇంట్లోనే వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా కేసులు, 8 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.