ETV Bharat / state

ద్వార బంధనంలో వేయి స్తంభాల ఆలయం

author img

By

Published : Jun 21, 2020, 10:08 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని అర్చకులు ద్వార బంధనం చేశారు.

1000 pillars temple close till evening
ద్వార బంధనంలో వేయి స్తంభాల ఆలయం

సూర్యగ్రహణం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. రుద్రేశ్వరుడికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అర్చకులు... ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. సాయంత్రం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. వేయి స్తంభాల అలయంతో పాటు ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వర ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

సూర్యగ్రహణం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. రుద్రేశ్వరుడికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అర్చకులు... ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. సాయంత్రం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. వేయి స్తంభాల అలయంతో పాటు ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వర ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

ఇవీ చూడండి: ఆకాశంలో నేడు అద్భుతం.. 'వలయాకార సూర్యగ్రహణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.