ETV Bharat / state

మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు.

author img

By

Published : Sep 3, 2019, 4:24 PM IST

మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల అధికారులపై మండిపడ్డారు. ఈ దసరాలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో గార్డెనింగ్ తదితర అంశాలపై ఇంజినీరింగ్​ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీసీపీ నాగరాజు, సీఐ మహేందర్, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇవీచూడండి: 'ప్రాజెక్టులు మేము కడితే.. కేసీఆర్ పసుపు, కుంకుమ చల్లుతున్నారు'

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల అధికారులపై మండిపడ్డారు. ఈ దసరాలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో గార్డెనింగ్ తదితర అంశాలపై ఇంజినీరింగ్​ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీసీపీ నాగరాజు, సీఐ మహేందర్, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇవీచూడండి: 'ప్రాజెక్టులు మేము కడితే.. కేసీఆర్ పసుపు, కుంకుమ చల్లుతున్నారు'

Intro:TG_KRN_11_03_BAKTHI BAVAM_PKG_ VO_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇక్కడి మండప నిర్వాహకుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది వీరి పూజలు అందరిలో భక్తిభావాన్ని నింపుతూనే ఇతరులకు సేవాభావాన్ని పంచుతున్నారు
వాయిస్ జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని యంగ్ స్టార్ అసోసియేషన్ సభ్యులు వినాయక నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్నారు అందరిలా కాకుండా వీరు భక్తి భావం తో ఆకట్టుకునే విధంగా నవరాత్రులను నిర్వహిస్తూ ఆదర్శముగా నిలుస్తున్నారు.. 1974లో 25 మందితో ప్రారంభించిన యాంగ్ స్టార్ అసోసియేషన్ ప్రస్తుతం 250 మంది తో కొనసాగుతుంది....

> పర్యావరణం పై ప్రత్యేక దృష్టి..
ప్రతి ఏటా వినాయక నవరాత్రుల భక్తి భావంతో పాటు ప్రజల్లో మార్పు తెస్తున్నారు. రంగుల వినాయకులు వద్దంటూ తెలియజేస్తూ గత ఐదేళ్ల నుంచి మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు వీరి ప్రయత్నం చేస్తూనే ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు...

> వీరి పూజలకు ప్రత్యేకత..
వినాయక చవితికి ఏ మండపంలో నైనా సాదాసీదా పూజలో చేస్తుంటారు కానీ వీరు మాత్రం అందరిలో భక్తి భావం పెంచేలా నవరాత్రులను నిర్వహిస్తున్నారు. గణనాథుని ముందు వస్ర్తా లను, బియ్యంతో పాటు వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి వీటన్నిటిని సింహాసనము లో ఉంచి నిత్యాభిషేకాలు నిర్వహిస్తుంటారు. నవరాత్రులలో చివరి రోజున వీటిని భక్తిలకు పంపిణీ చేయడంతో ఇలా వీరి పూజలకు ప్రత్యేకత వచ్చింది. కేవలం భక్తితో కాకుండా స్వచ్ఛ భారత్, హరితహారం కార్యక్రమంలను మిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బైట్స్: విధుమౌళి, పురోహితుడు
సుఖేందర్ గౌ డ్.


Body:ganapathi


Conclusion:TG_KRN_11_03_BAKTHI BAVAM_PKG_ VO_ TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.