ETV Bharat / state

భక్తి పారవశ్యంతో షష్ఠి బోనాల జాతర

author img

By

Published : Dec 21, 2020, 9:57 AM IST

షష్ఠి జాతరలోని ప్రధాన ఘట్టమైన బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం రోజున వైభవంగా జరిగింది. యువకులు, మహిళలు బోనం వెంట నడిచి స్వాగతించారు. భక్తి పారవశ్యంతో సాగిన శోభాయాత్ర స్థానిక ప్రజలను ఆకట్టుకుంది.

Sashti Jatara in Warangal Rural District
షష్ఠి బోనాల జాతర

వరంగల్ రురల్ జిల్లా పరకాలలోని ప్రతిష్ఠాత్మకమైన షష్ఠి జాతర శ్రీ శ్రీ శ్రీ సంపత్ శర్మ వేద పాఠశాల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం రోజున వైభవంగా నిర్వహించారు. స్థానిక యువకులు, మహిళలు బోనం వెంట నడిచి స్వాగతించారు. భక్తి పారవశ్యంతో సాగిన శోభాయాత్ర... పరకాల పురప్రజలను ఆకట్టుకుంది.

వరంగల్ రురల్ జిల్లా పరకాలలోని ప్రతిష్ఠాత్మకమైన షష్ఠి జాతర శ్రీ శ్రీ శ్రీ సంపత్ శర్మ వేద పాఠశాల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం రోజున వైభవంగా నిర్వహించారు. స్థానిక యువకులు, మహిళలు బోనం వెంట నడిచి స్వాగతించారు. భక్తి పారవశ్యంతో సాగిన శోభాయాత్ర... పరకాల పురప్రజలను ఆకట్టుకుంది.

ఇదీ చదవండి: కాశీలో అన్నపూర్ణ అమ్మవారి దీక్ష విరమించిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.