ETV Bharat / state

ఉద్రిక్తత.. ఇళ్ల కోసం స్థలం కేటాయించాలని దళితుల ఆందోళన - daliths protest in warangal district

వరంగల్​ జిల్లా ఇల్లంద శివారులో ఉద్రిక్తత నెలకొంది. గూడు లేని నిరుపేదలకు భూమిని కేటాయించాలని కోరుతూ దళితులు ఆందోళన చేపట్టారు. ఓ స్థలంలో గుడారాలు వేసుకొని బైఠాయించారు.

daliths protest
దళితుల ఆందోళన
author img

By

Published : Oct 3, 2021, 1:05 PM IST

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు 1626/2 సర్వే నెంబరులోని భూమిని నిరు పేదలకు కేటాయించాలని దళితులు ఆందోళనకు దిగారు. గుడారాలు వేసి తమకు తక్షణమే భూ కేటాయింపు జరపాలని నినదించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అధికారులు గుడారాలను తొలగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని స్థానిక తహసీల్దార్​తో బాధితులు వాగ్వివాదానికి దిగారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాలు కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు 1626/2 సర్వే నెంబరులోని భూమిని నిరు పేదలకు కేటాయించాలని దళితులు ఆందోళనకు దిగారు. గుడారాలు వేసి తమకు తక్షణమే భూ కేటాయింపు జరపాలని నినదించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అధికారులు గుడారాలను తొలగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని స్థానిక తహసీల్దార్​తో బాధితులు వాగ్వివాదానికి దిగారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాలు కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: Mallanna Sagar reservoir : మల్లన్న సాగర్​కు నీటి పంపింగ్ నిలిపివేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.