ETV Bharat / state

ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలి

జడ్పీ, మండల పరిషత్​ల్లో అర్థమంతమైన చర్చలు జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్​ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

author img

By

Published : Jul 16, 2019, 11:41 PM IST

నిరంజన్​ రెడ్డి

వనపర్తిలో జరిగిన మొట్టమొదటి జడ్పీ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజా సమస్యలపై జడ్పీ, మండల పరిషత్​ల్లో అర్థమంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సభ్యులకు మంత్రి వివరించారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ప్రజలే కేంద్రబిందువుగా అంశాలను ఎంచుకోవాలన్నారు.

ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలి

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

వనపర్తిలో జరిగిన మొట్టమొదటి జడ్పీ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజా సమస్యలపై జడ్పీ, మండల పరిషత్​ల్లో అర్థమంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సభ్యులకు మంత్రి వివరించారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ప్రజలే కేంద్రబిందువుగా అంశాలను ఎంచుకోవాలన్నారు.

ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలి

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.