ETV Bharat / state

సరళాసాగర్​కు పోటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు.. - వనపర్తి జిల్లా జిల్లా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్ట్​ సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

floods came to saralasagar at shankarampeta in wanaparthy district
సరళాసాగర్​కు పొటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు..
author img

By

Published : Sep 26, 2020, 11:08 AM IST

Updated : Sep 26, 2020, 12:41 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం నిండడం వల్ల సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామన్​పాడ్ ప్రాజెక్ట్​కు వరద పోటెత్తడం వల్ల గేట్లను తెరిచి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేస్తున్నారు.

వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం నిండడం వల్ల సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామన్​పాడ్ ప్రాజెక్ట్​కు వరద పోటెత్తడం వల్ల గేట్లను తెరిచి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

Last Updated : Sep 26, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.