ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ఓటేయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి - collector voted in wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

collector voted in wanaparthy
ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి
author img

By

Published : Jan 22, 2020, 12:07 PM IST

వనపర్తి జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటేశారు.

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటేయాలని... అప్పుడే ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించగలమని శ్వేతా మహంతి సూచించారు.

ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

వనపర్తి జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటేశారు.

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటేయాలని... అప్పుడే ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించగలమని శ్వేతా మహంతి సూచించారు.

ప్రతి ఒక్కరూ ఓటాయాలి: కలెక్టర్ శ్వేతా మహంతి

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Intro:tg_mbnr_48_22_otesina_collector_av_ts10053
వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వనపర్తి పురపాలక సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును 29వ వార్డు 29 వ పోలింగ్ కేంద్రంలో సద్వినియోగం చేసుకున్నారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కార్యనిర్వాహక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు వేసి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారుBody:tg_mbnr_48_22_otesina_collector_av_ts10053Conclusion:tg_mbnr_48_22_otesina_collector_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.