ETV Bharat / state

పాంబండ రామలింగేశ్వర జాతర గోడప్రతులను ఆవిష్కరణ

author img

By

Published : Mar 10, 2020, 10:49 PM IST

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండలంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర జాతర గోడ ప్రతులను ఎమ్మెల్యే కొప్పుల మహేష్​ రెడ్డి ఆవిష్కరించారు.

Poster release
Poster release

ఈ నెల 14 నుంచి వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల బండవేల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర జాతరను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జాతరకు సంబంధించిన గోడపత్రికను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్​​ రెడ్డి ఆవిష్కరించారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యవర్గం వెల్లడించింది. కార్యక్రమంలో ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ రాములు, ఎంపీపీ సత్యమ్మ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ నెల 14 నుంచి వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల బండవేల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర జాతరను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జాతరకు సంబంధించిన గోడపత్రికను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్​​ రెడ్డి ఆవిష్కరించారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యవర్గం వెల్లడించింది. కార్యక్రమంలో ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ రాములు, ఎంపీపీ సత్యమ్మ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.