ETV Bharat / state

'తెదేపాతోనే పట్టణాభివృద్ధి సాధ్యం'

author img

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

తెదేపాతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

tdp election campaigning at parigi by chandrayya
'తెదేపా వస్తేనే పట్టణాభివృద్ది జరుగుతుంది'

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో తెదేపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పరిగి అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో మరో అవకాశమిస్తే.. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు తెలిపారు.

'తెదేపా వస్తేనే పట్టణాభివృద్ది జరుగుతుంది'

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో తెదేపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పరిగి అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో మరో అవకాశమిస్తే.. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు తెలిపారు.

'తెదేపా వస్తేనే పట్టణాభివృద్ది జరుగుతుంది'

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

Intro:81_19_TELUGUDESHAM_PRACHARAM_AB_V.O_TS10019
పరిగి పట్టణం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిందే రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య


Body:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఆయన న పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు పరిగి అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ఇప్పటివరకు తెరాస కాంగ్రెస్ పరిగి పట్టణాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

బైట్ .
01.తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య


Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.