ETV Bharat / state

వికారాబాద్​ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పరిశీలించిన రైల్వేజీఎం

వికారాబాద్​ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా పరిశీలించారు. వికారాబాద్​ స్టేషన్​లోని పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ రైల్వే జీఎంను కలిసి వినతి పత్రం అందించారు. తమ డిమాండ్​లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

author img

By

Published : May 14, 2019, 6:11 AM IST

Updated : May 14, 2019, 7:20 AM IST

railway-gm-1

వికారాబాద్​ రైల్వే స్టేషన్లో సౌకర్యాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య పరిశీలించారు. సికింద్రాబాద్​ నుంచి ప్రత్యేక రైళ్లో ఆయన వికారాబాద్​ వచ్చారు. రైల్వేస్టేషన్​, ఆస్పత్రి​, కమ్యునిటీహాల్​ను పరిశీలించారు. రైల్వే జీఎంను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ కలిసారు. స్టేషన్​ పరిసరాల్లో ఫ్లైఓవర్​ వంతెనలు నిర్మించాలని విన్నవించారు. కోణార్క్​, గరీబ్​రథ్​ రైళ్లు ఆపాలని, ఎంఎంటీస్​ సౌకర్యాన్ని వికారాబాద్​ వరకూ పొడిగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదని కోరగా అక్కడ వంతెన ఎత్తు పెంచి దారి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

వికారాబాద్​ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పరిశీలించిన రైల్వేజీఎం

ఇదీ చదవండి: బస్సు మొరాయించింది... డీఎస్పీ ఆదరించారు

వికారాబాద్​ రైల్వే స్టేషన్లో సౌకర్యాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య పరిశీలించారు. సికింద్రాబాద్​ నుంచి ప్రత్యేక రైళ్లో ఆయన వికారాబాద్​ వచ్చారు. రైల్వేస్టేషన్​, ఆస్పత్రి​, కమ్యునిటీహాల్​ను పరిశీలించారు. రైల్వే జీఎంను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ కలిసారు. స్టేషన్​ పరిసరాల్లో ఫ్లైఓవర్​ వంతెనలు నిర్మించాలని విన్నవించారు. కోణార్క్​, గరీబ్​రథ్​ రైళ్లు ఆపాలని, ఎంఎంటీస్​ సౌకర్యాన్ని వికారాబాద్​ వరకూ పొడిగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదని కోరగా అక్కడ వంతెన ఎత్తు పెంచి దారి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

వికారాబాద్​ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పరిశీలించిన రైల్వేజీఎం

ఇదీ చదవండి: బస్సు మొరాయించింది... డీఎస్పీ ఆదరించారు

Intro:hyd--tg--VKB--55--13--Railway GM--ab--C21

యాంకర్ : వికారాబాద్ రైల్వే స్టషన్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా పరిశీలించారు. ప్రత్యేక రైల్లో వచ్చిన ఆయనను స్టేషన్ మేనేజర్ మోహన్ రావు ఆయనకూ స్వాగతం పలికారు. ఆయనతో కలిసి రైల్వే స్టషన్, హస్పిటల్ , కమ్యూనిటీ హాల్ లను పరిశీలించారు. జీఎం వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ జీఎం ను కలిసి వికారాబాద్ చుట్టూ రైల్వేట్రాక్ ఉన్నందున ఫ్లైఓవర్ బ్రీడ్జిలను ఏర్పాటు చేయాలని , కోణార్క్ , గరీబ్ రథ్ రైల్లను వికారాబాద్ లో అపాలని , ఎంఎంటీఎస్ నం వికారాబాద్ వరకు పోడగించాలనే డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. వికారాబాద్ గంగారం కు చెందిన రైతు రాములు సుమారు 50 మంది రైతంలకు తమ పొలాల్లోకి పోవడానికి దారి లేదని జీఎం దృష్టికి తెవడంతో జీఎం రైతుల పొలాలను పరిశీలించారు. గంగారం రైల్వే బ్రిడ్జిని కొంత ఎత్తు పెంచి రైతులకు దారి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తమ డిమాండ్ లకు జీఎఞ సానుకూలంగా స్పందించారు అని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.
బైట్ : ఆనంద్ (ఎమ్మెల్యే వికారాబాద్ )


Body:మురళీకృష్ణ


Conclusion:వికారాబాద్ , 9985133099
Last Updated : May 14, 2019, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.