ETV Bharat / state

'నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా కృషి చేయాలి'

author img

By

Published : Feb 24, 2021, 5:30 PM IST

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిగి పట్టణంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రమాదానికి గురైన వారికి పార్టీ బీమా అందిస్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు.

Trs membership registration program in the town
పరిగి పట్టణంలో తెరాస సభ్యత్వ నమోదు

తెరాస సభ్యత్వ నమోదు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ప్రక్రియను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వం చేపట్టాలని సూచించారు.

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం రంగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వం కలిగి ప్రమాదానికి గురైన వారికి పార్టీ బీమా అందిస్తుందన్నారు. నిర్దేశిత లక్ష్యం కోసం బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెరాస సభ్యత్వ నమోదు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ప్రక్రియను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వం చేపట్టాలని సూచించారు.

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం రంగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వం కలిగి ప్రమాదానికి గురైన వారికి పార్టీ బీమా అందిస్తుందన్నారు. నిర్దేశిత లక్ష్యం కోసం బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెరాసదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.