ETV Bharat / state

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - Women Suicide for family conflicts

ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకునే దాకా వెళ్లారు. మనస్తాపానికి గురైన భార్య... ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Jun 13, 2019, 1:01 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెప్పని జ్యోతి గత రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

అసలేం జరిగిందంటే...

జ్యోతికి కొన్నేళ్ల క్రితం సైదులు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కుటుంబ కలహాల వల్ల ఇరువురు 3 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్య విడాకులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. బాగా మనస్తాపానికి గురైన జ్యోతి అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మృతురాలు గరిడేపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆమె తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని అన్నారు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకుల దాగా వెళ్లి మనస్తాపానికి గురై అనంత లోకాలకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్​ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్​

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెప్పని జ్యోతి గత రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

అసలేం జరిగిందంటే...

జ్యోతికి కొన్నేళ్ల క్రితం సైదులు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కుటుంబ కలహాల వల్ల ఇరువురు 3 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్య విడాకులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. బాగా మనస్తాపానికి గురైన జ్యోతి అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మృతురాలు గరిడేపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆమె తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని అన్నారు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకుల దాగా వెళ్లి మనస్తాపానికి గురై అనంత లోకాలకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్​ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్​

Intro:(. )

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నివాసముంటున్న తెప్పని జ్యోతి గత రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే తేప్పని సైదులు మరియు తేప్పని జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయింది .వీరిరువురు కొన్ని కారణాలవల్ల మూడు సంవత్సరాల నుంచి విడివిడిగా ఉంటున్నారు.. ఈ మధ్యనే విడాకులకు అపిల్చేసుకోవడం జరిగింది.. దీంతో బాగా మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మృతురాలు గరిడేపల్లి మండలం కుతుబ్షాపూరం గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు దాకా వెళ్లి మనస్తాపానికి గురై అనంత లోకాలకు వెళ్ళింది..


Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ


Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.