సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలంలోని తమ్మరం, దొంగపాడు, నమలిపురి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు గ్రామాలలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. అంతేకాకుండా ఒకవైపు కరోనాతో... మరొకవైపు కూలీలు దొరక్క, మిర్చి రేటు తగ్గి రైతులు నష్టాల్లో ఉన్నారు. ఈ వర్షానికి మిర్చి రైతులకు భారీ నష్టం జరిగింది.
ఇవీ చూడండి: వైద్యులకు, వైరస్కు మధ్య అడ్డు 'పెట్టె'