ETV Bharat / state

ఆలయంలో నిద్ర చేయటానికి వెళ్తూ... రోడ్డు ప్రమాదం

దేవాలయంలో నిద్ర చేయటానికి వెళ్తున్న గిరిజనులు ప్రమాదానికి గురయ్యారు. ఆటో బోల్తాపడి ప్రమాదం జరగ్గా... ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా సుల్తానాపూర్​ తండా వద్ద జరిగింది.

author img

By

Published : Mar 10, 2020, 9:39 AM IST

ONE MAN DIED IN AUTO ACCIDENT AT SULTHANPUR THANDA
ONE MAN DIED IN AUTO ACCIDENT AT SULTHANPUR THANDA

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తానాపూర్​ తండా వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దొనకొండ తండాకు చెందిన గిరిజనులు దేవాలయంలో నిద్రచేయడానికి ఆటోలో వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో సుల్తాన్​పూర్ తండా వద్ద లారీని దాటించబోయి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా... మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిచగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆలయంలో నిద్ర చేయటానికి వెళ్తూ... రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి: ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తానాపూర్​ తండా వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దొనకొండ తండాకు చెందిన గిరిజనులు దేవాలయంలో నిద్రచేయడానికి ఆటోలో వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో సుల్తాన్​పూర్ తండా వద్ద లారీని దాటించబోయి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా... మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిచగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆలయంలో నిద్ర చేయటానికి వెళ్తూ... రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి: ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.