ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు - action on person based on etv bharat story

ఏడాది నుంచి 70 మంది ఉపాధి హామీ కూలీలను మోసం చేస్తున్న ఓ పోస్టుమాస్టరు పై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి సూర్యాపేట జిల్లా సీతారామపురం గ్రామంలో అధికారులు స్పందించారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు
author img

By

Published : Jul 2, 2019, 2:56 PM IST

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఏడాది నుంచి ఉపాధి హామీ కూలీలను మోసం చేస్తూ 70 మంది కూలీల దగ్గర రూ. 2 లక్షల 50 వేల నగదును బ్రాంచ్​ పోస్టు మాస్టర్​ కాజేశాడు. అతనిపై కథనాన్ని నిన్న ఈటీవీ భారత్​లో రాగా స్పందించిన అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈటీవీ భారత్​ వల్ల తమకు న్యాయం జరిగిందంటూ సదరు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న ప్రతి సమస్యను మీడియాలో రాకముందే పరిష్కరించాలని గ్రామపెద్దలు కోరుకుంటున్నారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు

ఇదీ చదవండిః వృద్ధిపై అనుమానాలు... నష్టాల్లో సూచీలు

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఏడాది నుంచి ఉపాధి హామీ కూలీలను మోసం చేస్తూ 70 మంది కూలీల దగ్గర రూ. 2 లక్షల 50 వేల నగదును బ్రాంచ్​ పోస్టు మాస్టర్​ కాజేశాడు. అతనిపై కథనాన్ని నిన్న ఈటీవీ భారత్​లో రాగా స్పందించిన అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈటీవీ భారత్​ వల్ల తమకు న్యాయం జరిగిందంటూ సదరు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న ప్రతి సమస్యను మీడియాలో రాకముందే పరిష్కరించాలని గ్రామపెద్దలు కోరుకుంటున్నారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు

ఇదీ చదవండిః వృద్ధిపై అనుమానాలు... నష్టాల్లో సూచీలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.