ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు​ మృతి

author img

By

Published : Mar 12, 2020, 7:49 PM IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగింది. లైన్​మెన్​ నిర్లక్ష్యమే యువకుడి మరణానికి కారణమంటూ మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు.

A man dead with electric shock
విద్యుదాఘాతంతో యువకుడు​ మృతి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సైదులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సైదులు మరణానికి లైన్ మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. విద్యుత్​ ఉపకేంద్రం ముందు మృతదేహంతో బైఠాయించారు. సైదులు కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు​ మృతి

ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సైదులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సైదులు మరణానికి లైన్ మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. విద్యుత్​ ఉపకేంద్రం ముందు మృతదేహంతో బైఠాయించారు. సైదులు కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు​ మృతి

ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.