ETV Bharat / state

'విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా?' - Tribal students protest in husnabad

విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

గిరిజన సంఘాల నాయకులు ఆందోళన
author img

By

Published : Nov 10, 2019, 6:06 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ పాఠశాలకు సరిగా రావడం లేదని మెనూ ప్రకారం భోజనం అందించడం వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

గిరిజన సంఘాల నాయకుల ఆందోళన

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ పాఠశాలకు సరిగా రావడం లేదని మెనూ ప్రకారం భోజనం అందించడం వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

గిరిజన సంఘాల నాయకుల ఆందోళన

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:TG_KRN_102_10_VIDYARTHULA_DHARANA_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్ పాఠశాలకు సరిగా రావడం లేదని మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. ఫిజిక్స్ టీచర్ లేదని ఆరోపించారు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion: గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.