ETV Bharat / state

అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..? - MARRIED WOMAN MISSING IN SIDDIPETA

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​కు చెందిన ఓ వివాహిత  అదృశ్యమైంది.

woman
అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?
author img

By

Published : Dec 11, 2019, 2:04 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​కు చెందిన రాజలింగు శ్యామల నిన్న అదృశ్యమైంది. కొద్ది రోజుల క్రితం బందారం గ్రామానికి చెంది ప్రవీణ్​తో శ్యామలకు వివాహం జరిగింది. నిన్న పుట్టింటికి వెళ్లి బట్టలు తెచ్చుకుంటానని భర్తకి చెప్పి వచ్చింది. బట్టలు తీసుకొని నాన్నతో కలిసి బస్టాండుకు వచ్చింది. శ్యామల తండ్రి పోచయ్య కూతురును తిరిగి అత్తారింటికి వెళ్లే బస్సు ఎక్కించాడు.

రాత్రి అవుతున్నా కూతురు బందారం వెళ్లకపోవడం వల్ల శ్యామల అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే తండ్రి పోచయ్య తన కుమార్తె కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?

ఇవీ చూడండి: 'దిశ' కేసులో కీలక సాక్ష్యాలు... దిల్లీకి ఎన్​హెచ్​ఆర్సీ బృందం

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​కు చెందిన రాజలింగు శ్యామల నిన్న అదృశ్యమైంది. కొద్ది రోజుల క్రితం బందారం గ్రామానికి చెంది ప్రవీణ్​తో శ్యామలకు వివాహం జరిగింది. నిన్న పుట్టింటికి వెళ్లి బట్టలు తెచ్చుకుంటానని భర్తకి చెప్పి వచ్చింది. బట్టలు తీసుకొని నాన్నతో కలిసి బస్టాండుకు వచ్చింది. శ్యామల తండ్రి పోచయ్య కూతురును తిరిగి అత్తారింటికి వెళ్లే బస్సు ఎక్కించాడు.

రాత్రి అవుతున్నా కూతురు బందారం వెళ్లకపోవడం వల్ల శ్యామల అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే తండ్రి పోచయ్య తన కుమార్తె కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?

ఇవీ చూడండి: 'దిశ' కేసులో కీలక సాక్ష్యాలు... దిల్లీకి ఎన్​హెచ్​ఆర్సీ బృందం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.