ETV Bharat / state

కొండపాకలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన - కొండపాకలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

కొండపాక మండల కేంద్రంలో జరుగుతున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను రాష్ట్ర మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

district level science fare exhibition started in siddipet
కొండపాకలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
author img

By

Published : Dec 4, 2019, 7:45 PM IST

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు మంచి వేదికని హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47వ జవహర్​లాల్ నెహ్రూ సైన్స్, గణిత పర్యావరణ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు అందరినీ ఆలోచింపజేశాయి.

నిత్యం ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 400 పైగా ప్రదర్శనలు వచ్చాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ రోజా శర్మ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువరన్ రెడ్డి పాల్గొన్నారు.

కొండపాకలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు మంచి వేదికని హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 47వ జవహర్​లాల్ నెహ్రూ సైన్స్, గణిత పర్యావరణ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు అందరినీ ఆలోచింపజేశాయి.

నిత్యం ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 400 పైగా ప్రదర్శనలు వచ్చాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ రోజా శర్మ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువరన్ రెడ్డి పాల్గొన్నారు.

కొండపాకలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్

Intro:_04_jilla_vaignanika_pradarshana_manthri_harishrao_av_ts10054
అశోక్ గజ్వెల్ 9490866696
వైజ్ఞానిక ప్రదర్శనకు కొండపాక మండలం వేదికైంది జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు


Body:సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో లో ఏర్పాటుచేసిన 47వ జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ గణిత పర్యావరణ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకునే ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు అందరినీ ఆలోచింపజేశాయి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం తో పాటు పర్యావరణ రక్షణ కాలుష్య నియంత్రణ ఎంత శక్తి విద్యుత్ శక్తి వినియోగం పై ను కాస్ట్ లో కాస్ట్ వస్తువులతో ప్రయోగాలు తయారు చేసి ప్రదర్శించారు జిల్లావ్యాప్తంగా 400 పైగా ప్రదర్శనలు వచ్చాయి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని రాష్ట్ర అ అ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువరన్ రెడ్డిలు ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు రు వైజ్ఞానిక ప్రదర్శనలతో పిల్లల్లో ఉన్న ప్రతిభా పాటను వెలికితీయడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు లలో ఉన్న జిజ్ఞాసను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గుర్తించి విజ్ఞాన ప్రదర్శనలో భాగంగా ఎక్స్ బిట్స్ ను ప్రదర్శించడంతో పిల్లలు బాగా అర్థం చేసుకోగలుగుతారు తరగతి గదిలో చదివే దానికంటే ఈ ప్రదర్శన ద్వారా వారి ఆలోచనా శక్తి ఇ పెరుగుతుందన్నారు విషయం తొందరగా గ్రహించగలుగుతారు


Conclusion:గజ్వేల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.