ETV Bharat / state

హుస్నాబాద్​లో కాంగ్రెస్​ రైతు సంక్షేమ దీక్ష

author img

By

Published : May 5, 2020, 1:03 PM IST

పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్​ నాయకులు చేపట్టిన రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్నారు.

congres leaders raith samshkema deeksha in siddipeta district
హుస్నాబాద్​లో కాంగ్రెస్​ రైతు సంక్షేమ దీక్ష

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్​ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి దీక్షలో పాల్గొన్నారు. పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తాలు పేరుతో క్వింటాకు 6 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారని చెప్పారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్​ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి దీక్షలో పాల్గొన్నారు. పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తాలు పేరుతో క్వింటాకు 6 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారని చెప్పారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్​: నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.