సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జర్నలిస్టులను బెదిరించినందుకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ముందస్తు అనుమతి తీసుకోలేదనే కారణంతో విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా పంపిణీపై అధికారులు, సిబ్బందికి శిక్షణ