సంగారెడ్డి జిల్లాలో సోమవారం తేలికపాటి వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు సంభవించాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోయింది. గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలి: ఆర్.కృష్ణయ్య