ETV Bharat / state

లారీ కంటైనర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్​ను.. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్​ తెలిపారు.

rtc bus accident near patancheru
పటాన్​చెరు వద్ద లారీ కంటైనర్​ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Dec 31, 2020, 5:58 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్​ను ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.

నారాయణఖేడ్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళుతుండగా.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ మలుపు తిప్పుతూ అకస్మాత్తుగా మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ డి.ఎస్.ఆర్ మూర్తి తెలిపారు. బస్సులోని కొద్ది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు జాతీయ రహదారిపై లారీ కంటైనర్​ను ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.

నారాయణఖేడ్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళుతుండగా.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ మలుపు తిప్పుతూ అకస్మాత్తుగా మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగిందని డిపో మేనేజర్ డి.ఎస్.ఆర్ మూర్తి తెలిపారు. బస్సులోని కొద్ది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఎన్నికలున్న ప్రాంతాల్లోనే పింఛన్లు ఇస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.