ETV Bharat / state

విధులు బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Nov 7, 2019, 5:26 PM IST

జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. జహీరాబాద్​లో ఆర్​డీఓ, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడం వల్ల సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..

తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. జహీరాబాద్​లో ఆర్​డీఓ, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడం వల్ల సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..

Intro:tg_srd_26_07_nilichina_revenue_sevalu_av_ts10059
( )..... తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు మూడోరోజు విధులు బహిష్కరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్ డి ఓ, తాసిల్దార్ కార్యాలయం ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడంతో సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. అధికారుల విధుల్లో లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.