తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. జహీరాబాద్లో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడం వల్ల సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..