సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 9 జడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, మనుర్, కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లో ఓటింగ్ సజావుగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: సంగారెడ్డిలో పోలింగ్ సామాగ్రి పంపిణీ