ETV Bharat / state

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు - latest news on Pallepragati is possible only with public participation

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లి​లో నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్​రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

Pallepragati is possible only with public participation: Manik Rao
ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు
author img

By

Published : Jan 2, 2020, 5:19 PM IST

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

గ్రామస్థులు కలిసికట్టుగా ముందుకు సాగితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండో దశ పల్లెప్రగతిని విజయవంతం చేయాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు

ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

గ్రామస్థులు కలిసికట్టుగా ముందుకు సాగితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండో దశ పల్లెప్రగతిని విజయవంతం చేయాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యం: మాణిక్​రావు

ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"

Intro:tg_srd_26_02_mla_palle_pragathi_vo_ts10059
( ).... ప్రజా భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి సాధ్యమని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రగతి గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యేను సర్పంచ్ రాజు, ఎంపీటీసీ సభ్యుడు రాములు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు భాగస్వామ్యం గా ముందుకు సాగితే గ్రామ అభివృద్ధి సాధ్యమని సూచించారు. అభివృద్ధికి తన వంతు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అవకాశం వచ్చినప్పుడు మంత్రి హరీష్ రావు గ్రామానికి తీసుకు వచ్చి మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్షరాస్యత కోసం బాధ్యతగా ఒక్కొక్కరూ ఒకరికి చదువు నేర్పించి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేయాలని సూచించారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.