ETV Bharat / state

'కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజల సంక్షేమమే ముఖ్యం'

కరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్య రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

author img

By

Published : Apr 26, 2021, 6:33 PM IST

kalyana lakshmi cheques distribution in nyalkal
న్యాల్​కల్​లో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్.. మేనమామ కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​లో 259 మంది లబ్ధిదారులకు రూ. 2.19 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

కొవిడ్​ విపత్కర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్​.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్.. మేనమామ కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్​లో 259 మంది లబ్ధిదారులకు రూ. 2.19 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

కొవిడ్​ విపత్కర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్​.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: 'కేసీఆర్​ ఖాళీ పోస్టులు నింపు జర...చావులు కొంతమేరకైనా ఆపొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.