ETV Bharat / state

'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్లిన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

author img

By

Published : Dec 5, 2019, 4:26 PM IST

'Every student should have a goal' at sangareddy
'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలకు డీఎస్పీ రాజేశ్వర్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మన దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశమని, మీరు బాగా చదువుకుని అందులో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. గతంలో విద్యార్థులకు సౌకర్యాలు ఉండేవి కాదని, రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని దీనిని వినియోగించుకుని అభివృద్ధికిలోకి రావాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని, దాని కృషికై ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం బహుదూర్ పుర, సికింద్రాబాద్ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

ఇదీ చూడండి : 'మద్యం నియంత్రణ కోసం కాంగ్రెస్ పోరుబాట'

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలకు డీఎస్పీ రాజేశ్వర్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మన దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశమని, మీరు బాగా చదువుకుని అందులో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. గతంలో విద్యార్థులకు సౌకర్యాలు ఉండేవి కాదని, రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని దీనిని వినియోగించుకుని అభివృద్ధికిలోకి రావాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని, దాని కృషికై ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం బహుదూర్ పుర, సికింద్రాబాద్ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

ఇదీ చూడండి : 'మద్యం నియంత్రణ కోసం కాంగ్రెస్ పోరుబాట'

Intro:hyd_tg_23_05_mjpgwrs_cultural_fest_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆడపిల్లలు బయటికి వెళ్ళిన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అని పటాన్చెరు డిఎస్పీ రాజేశ్వర్రెడ్డి తెలిపారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు మన దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం అని మీరు బాగా చదువుకునే అందులో భాగస్వామ్యం కావాలని తెలిపారు గతంలో విద్యార్థులకు సౌకర్యాలు ఉండేది కాదని రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు అందజేస్తుందని దీని వినియోగించుకుని అభివృద్ధికి రావాలన్నారు ప్రతి విద్యార్థికి లక్ష్యం ఉండాలని దాంతోనే ముందుకు సాగాలని ఆయన తెలిపారు ఇందులో రామచంద్రాపురం బహుదూర్ పుర సికింద్రాబాద్ బాద్ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు


Conclusion:బైట్ రాజేశ్వర రావు డీఎస్పీ పటాన్చెరు

For All Latest Updates

TAGGED:

fest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.