108లోనే ప్రసవం
సకాలంలో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది... ఆమెకు వాహనంలోనే సుఖ ప్రసవం చేశారు. తల్లీ బిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వారిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైద్యుడేమంటున్నారంటే...
ఆసుపత్రిలో హిమోగ్లోబిన్ లేనందున ఆమెను సంగారెడ్డికి వెళ్లవలసిందిగా సూచించామని నారాయణఖేడ్లోని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఎక్కువగా ఉందన్నారు.మారుమూల ప్రాంతంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం.