జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. సంగారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతరావుకు నామపత్రాలు సమర్పించారు. ఆయనతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించి నామపత్రాలు స్వీకరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు.
ఇదీ చదవండి:నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు