ETV Bharat / state

నిర్మాణం అడ్డుకున్న వీఆర్ఏపై దాడి - Attack on VRA at sangareddy district

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేయొద్దన్న వీఆర్ఏపై దాడి ఘటనలో ఐదుగురిపై పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామ పరధిలో చోటుచేసుకుంది.

Attack on VRA blocking construction at patancheru
నిర్మాణం అడ్డుకున్న వీఆర్ఏపై దాడి
author img

By

Published : Dec 23, 2019, 6:15 AM IST

Updated : Dec 23, 2019, 8:14 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామ పరధిలో 329 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో భిక్షపతి కుటుంబ సభ్యులు అక్రమంగా గృహ నిర్మాణం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేయొద్దంటూ వీఆర్ఏ అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అసభ్యకరంగా దుర్భాషలాడుతూ అతనిపై చెప్పులతో దాడి చేశారు.

ఈ ఘటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారని, తనకు ప్రాణభయం ఉందని వీఆర్ఏ అశోక్ పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మాణం అడ్డుకున్న వీఆర్ఏపై దాడి

ఇదీ చూడండి : పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామ పరధిలో 329 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో భిక్షపతి కుటుంబ సభ్యులు అక్రమంగా గృహ నిర్మాణం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేయొద్దంటూ వీఆర్ఏ అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అసభ్యకరంగా దుర్భాషలాడుతూ అతనిపై చెప్పులతో దాడి చేశారు.

ఈ ఘటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారని, తనకు ప్రాణభయం ఉందని వీఆర్ఏ అశోక్ పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మాణం అడ్డుకున్న వీఆర్ఏపై దాడి

ఇదీ చూడండి : పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...

Intro:hyd_tg_06_23_dadi_on_vra_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేయవద్దు అన్న వీఆర్ఏ పై దాడి ఘటనలో ఐదుగురు వ్యక్తుల పై పటాన్చెరు ఠాణాలో కేసు నమోదయింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో 329 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో బిక్షపతి అతని కుటుంబ సభ్యులు అక్రమంగా గృహ నిర్మాణం చేస్తున్నారు ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు చేయవద్దంటూ అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు దీంతో కుటుంబ సభ్యులు అసభ్యకరంగా దుర్భాషలాడుతూ చెప్పులతో దాడి చేశారు అంతేకాక గడ్డపెరుగు తో దాడి చేసేందుకు అతని వెంట పడ్డారు దీంతో తన విధులకు ఆటంకం కలిగించారని తనకు ప్రాణభయం ఉందని వీఆర్ఏ అశోక్ పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐదుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Conclusion:ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు జరిపితే చర్యలు తప్పవని తహసిల్దార్ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు
Last Updated : Dec 23, 2019, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.