ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్​ బోధన కోసం టీవీల అందజేత

author img

By

Published : Sep 22, 2020, 7:42 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు హైదరాబాద్​ అత్తాపూర్​కు చెందిన జాయ్​ ఆసుపత్రి సహకారంతో నాలుగు టీవీలను అందజేశారు. వీటితో పాటు చేవెళ్లకు చెందిన పేద విద్యార్థినికి ఆన్​లైన్​ క్లాసుల కోసం ట్యాబ్​ను అందజేశారు.

tv distribution for online study at chevella latest news
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్​ బోధన కోసం టీవీల అందజేత

హైదరాబాద్​ అత్తాపూర్​కు చెందిన జాయ్​ ఆసుపత్రి సహకారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్​ బాలికల ఉన్నత పాఠశాలల, ఇక్కారెడ్డిగూడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు నాలుగు టీవీలు అందజేశారు. అలాగే చేవెళ్లకు చెందిన పేద విద్యార్థినికి ట్యాబ్​ అందజేశారు.

స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్​ బండారు శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణ కోసం పేద విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడులకు టీవీలు అందజేయడం గొప్ప విషయమని ఎంపీపీ అభినందించారు.

హైదరాబాద్​ అత్తాపూర్​కు చెందిన జాయ్​ ఆసుపత్రి సహకారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్​ బాలికల ఉన్నత పాఠశాలల, ఇక్కారెడ్డిగూడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు నాలుగు టీవీలు అందజేశారు. అలాగే చేవెళ్లకు చెందిన పేద విద్యార్థినికి ట్యాబ్​ అందజేశారు.

స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్​ బండారు శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణ కోసం పేద విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడులకు టీవీలు అందజేయడం గొప్ప విషయమని ఎంపీపీ అభినందించారు.

ఇదీ చదవండిః "కొనలేరు... వినలేరు" కథనానికి స్పందన.. టీవీ అందించిన ఎంపీ రంజిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.