ETV Bharat / state

"మా గోడును ఆలకించండి... సీఎంకు వివరించండి"

తమకు రక్షణ కల్పించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. తమ గోడును ఆలకించాలని, సమస్యను ముఖ్యమంత్రికి వివరించాలని లేఖలో విన్నవించారు.

author img

By

Published : Nov 13, 2019, 12:07 PM IST

'మా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి'

అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి సజీవ దహనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల‌లో భ‌యాందోళ‌న నేటికి కొన‌సాగుతుంది. తామెంతో కష్టపడి పనిచేస్తూ రైతుల పట్టా పాసు పుస్తకాలు, రైతు బంధు వంటివి సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నామని... కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న భూవివాదల కేసులు, సాంకేతిక సమస్యలు వల్ల ఇబ్బందులున్నాయని.. రైతులు మాత్రం మేము పనిచేయకపోవటం వల్లే పాసుపుస్తుకాలు రావటంలేదన్న అపోహలో ఉంటున్నారని వారు పేర్కొన్నారు.

రైతులు అధికారులపై కోపోద్రిక్తులై సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని వెల్లడించారు. అకార‌ణంగా క్షణికావేశంతో అధికారుల ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తించ‌డం, భౌతిక‌దాడుల‌కు దిగ‌డం వంటి చ‌ర్యలు మంచివి కావని.. తమ బాధ‌ల‌ను అర్థం చేసుకొని రైతుల‌ను స‌ముదాయించి భూ స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం చొర‌వ రెవెన్యూ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని కోరారు.

అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి సజీవ దహనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల‌లో భ‌యాందోళ‌న నేటికి కొన‌సాగుతుంది. తామెంతో కష్టపడి పనిచేస్తూ రైతుల పట్టా పాసు పుస్తకాలు, రైతు బంధు వంటివి సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నామని... కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న భూవివాదల కేసులు, సాంకేతిక సమస్యలు వల్ల ఇబ్బందులున్నాయని.. రైతులు మాత్రం మేము పనిచేయకపోవటం వల్లే పాసుపుస్తుకాలు రావటంలేదన్న అపోహలో ఉంటున్నారని వారు పేర్కొన్నారు.

రైతులు అధికారులపై కోపోద్రిక్తులై సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని వెల్లడించారు. అకార‌ణంగా క్షణికావేశంతో అధికారుల ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తించ‌డం, భౌతిక‌దాడుల‌కు దిగ‌డం వంటి చ‌ర్యలు మంచివి కావని.. తమ బాధ‌ల‌ను అర్థం చేసుకొని రైతుల‌ను స‌ముదాయించి భూ స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం చొర‌వ రెవెన్యూ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని కోరారు.

ఇవీ చూడండి: ఆ అధికారిపై విద్యార్థి దాడి చేశాడు ఎందుకు..?

TG_HYD_10_13_LETTER_TO_MLAS_AV_3181965 reporter : praveen kumar ( ) రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డిని సజీవ దహనంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల‌లో భ‌యాందోళ‌న నేటికి కొన‌సాగుతుంది. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, ప్రస్తుతమ తమ ప‌రిస్థితుల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు లేఖ విడుదల చేశారు. తామెంతో కష్టపడి పనిచేస్తూ రైతుల పట్టా పాసు పుస్తకాలు, రైతు బంధు వంటివి సకాలంతో అందించేందుకు కృషి చేస్తున్నా.. కోర్టులలో పెండింగ్ లో ఉన్న భావివాదల కేసులు, సాంకేతిక సమస్యలు వల్ల ఇబ్బందులున్నాయని.. కానీ రైతులు మాత్రం రెవెన్యూ ఉద్యోుగులు పనిచేయకపోవటం వల్ల పాసు పుస్తకాలు రావటం లేదని అపోహ అఁది. దీంతో రైతులు అధికారులపై కోపోద్రిక్తులు అయి సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. రైతులు అకార‌ణంగా క్షణికావేశంతో అధికారుల ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తించ‌డం, భౌతిక‌దాడుల‌కు దిగ‌డం వంటి చ‌ర్యలు మంచివి కావని.. మా బాధ‌ల‌ను అర్థం చేసుకొని రైతుల‌ను స‌ముదాయించి భూ స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం చొర‌వ చూపాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ప‌డుతున్న ఇబ్బందులు, ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను రాష్ట్ర గౌర‌వ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల‌ని ఈ సందర్భంగా కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.