ETV Bharat / state

రెవెన్యూ డివిజన్​గా వేములవాడ.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jul 16, 2020, 4:57 PM IST

రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడను డివిజన్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

The government decided to set up Vemulawada as a revenue division
రెవెన్యూ డివిజన్​గా వేములవాడ.. ఉత్తర్వులు జారీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ ఉండనుంది.

వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్ పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలతో రెవెన్యూ డివిజన్​ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడతో కలిపి రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75కు చేరింది.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ ఉండనుంది.

వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్ పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలతో రెవెన్యూ డివిజన్​ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడతో కలిపి రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75కు చేరింది.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.