ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ దీక్షా శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని డెడ్లైన్లు పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని నాయకులు తెలిపారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?