ETV Bharat / state

రామగుండంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ - రామగుండంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ పర్యావరణ విభాగం, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రామగుండంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
author img

By

Published : Sep 2, 2019, 5:46 PM IST

పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ వినాయక చవితికి మట్టి ప్రతిమలను పూజించాలని ఎన్టీపీసీ ఈడీ పీపీ కులకర్ణి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్​లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులకు గణపతి ప్రతిమలను అందజేశారు. మట్టి వినాయకులనే పూజించండి అని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులతో పాటు ఉద్యోగులు, బీపీ మహిళా సమితి ప్రతినిధులు, రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

రామగుండంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ వినాయక చవితికి మట్టి ప్రతిమలను పూజించాలని ఎన్టీపీసీ ఈడీ పీపీ కులకర్ణి తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్​లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులకు గణపతి ప్రతిమలను అందజేశారు. మట్టి వినాయకులనే పూజించండి అని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులతో పాటు ఉద్యోగులు, బీపీ మహిళా సమితి ప్రతినిధులు, రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

రామగుండంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

Intro:FILENAME: TG_KRN_31_02_MATTI_VINAYAKA_VIGRAHALU_PAMPINI_VO_TS10039, A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ పర్యావరణాన్ని రక్షించాలి అంటే వినాయక మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని రామగుండం ఎన్టిపిసి ఈడి డాక్టర్ పిపి. కులకర్ణి పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి పి టి ఎస్ లో లో ఎన్ టి పి సి పర్యావరణ విభాగం కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమ కార్యక్రమంలో లో ఎన్ టి పి సి కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ పి పి కులకర్ణి పాల్గొని ఎన్టిపిసి ఉద్యోగులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమ పూజించాలని ముద్రించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలతో పర్యావరణం కాలుష్యం అవుతుందన్నారు మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి వాటిని పూజించిన అనంతరం నిమజ్జనం చేస్తే తిరిగి భూమిలోకి వస్తుందని తద్వారా కాలుష్యాన్ని నియంత్రించిన వారమవుతాము అన్నారు రానున్న రోజుల్లో ఎన్టిపిసి పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి ఉచితంగా వినాయక ప్రతిమను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లో ఎన్ టి పి సి అధికారులతో పాటు ఉద్యోగాలు బిపి మహిళా సమితి ప్రతినిధులు రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
బైట్: కులకర్ణి ఎన్టిపిసి కార్యనిర్వాహక సంచాలకులు రామగుండం


Body:ఘ్జ్జ్


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.