ETV Bharat / state

పెద్దపల్లిలో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

author img

By

Published : Sep 26, 2019, 8:28 PM IST

ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చాలా రోజులుగా ఉపకార వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఇవీచూడండి: 'ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాక్​'

ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చాలా రోజులుగా ఉపకార వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఇవీచూడండి: 'ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాక్​'

Intro:స్లగ్: TG_KRN_41_26_ABVP RASTAROKO_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆబావిప కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈమేరకు వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనేక రోజులుగా ఉపకారవేతనాలు ప్రభుత్వం చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నెలకు చెల్లించి ఛార్జీలు 1500 నుండి 2000 కోరారు.
బైట్: బొంకురి అవినాష్, ఆభావీప నేత


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.