ETV Bharat / state

ఆర్టీసీ బస్సు పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్​ మండలం వద్ద ఆర్టీసీ బస్సు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  బస్సు అద్దం పగిలి డ్రైవర్​ చేతికి గాయాలు అయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరొక వాహనంలో తరలించారు.

author img

By

Published : Oct 15, 2019, 5:33 PM IST

Breaking News

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామం వద్ద మంథని నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వాహనంపై రాయి విసరడంతో బస్సు అద్దం పగిలి, డ్రైవర్ చేతికి గాయం అయ్యింది. వెంటనే ప్రయాణికులను మరొక బస్సులో తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ బస్సు పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామం వద్ద మంథని నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వాహనంపై రాయి విసరడంతో బస్సు అద్దం పగిలి, డ్రైవర్ చేతికి గాయం అయ్యింది. వెంటనే ప్రయాణికులను మరొక బస్సులో తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ బస్సు పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.