ETV Bharat / state

పసుపు రైతుల అభివృద్ధికి కృషి: ఎంపీ అర్వింద్

పసుపు రైతుల అభ్యున్నతికి భాజపా కట్టుబడి ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు.

author img

By

Published : Sep 1, 2019, 11:05 AM IST

'పసుపు రైతుల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోంది'
'పసుపు రైతుల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోంది'

పసుపు రైతుల అభివృద్ధికి, గిట్టుబాట ధర కల్పించడానికి భాజపా ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. పసుపు రైతులతో సమావేశమైన ఆయన...శాఖా పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని.. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. బోర్డు విషయంలో లోతైన చర్చ జరుగుతోందన్నారు. పసుపుకు గిట్టుబాటు ధర, బోర్డు ఏర్పాటుకు కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు వచ్చి సమాచారం సేకరించి నివేదిక అందించారని చెప్పారు.

ఇదీ చూడండి: తండాలు గ్రామాలైనా... తప్పని తిప్పలు

'పసుపు రైతుల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోంది'

పసుపు రైతుల అభివృద్ధికి, గిట్టుబాట ధర కల్పించడానికి భాజపా ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. పసుపు రైతులతో సమావేశమైన ఆయన...శాఖా పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని.. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. బోర్డు విషయంలో లోతైన చర్చ జరుగుతోందన్నారు. పసుపుకు గిట్టుబాటు ధర, బోర్డు ఏర్పాటుకు కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు వచ్చి సమాచారం సేకరించి నివేదిక అందించారని చెప్పారు.

ఇదీ చూడండి: తండాలు గ్రామాలైనా... తప్పని తిప్పలు

Tg_nzb_11_31_mp_meeting_turmeric_farmers_avb_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) భాజపా ప్రభుత్వం పసుపు రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని.. పసుపు పంట అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ లోని కార్యాలయంలో పసుపు రైతులతో ఎంపీ అర్వింద్ సమావేశమయ్యారు. పసుపు విషయంలో శాఖ పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని.. ప్రభుత్వం తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. పసుపు మద్దతు ధర కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. బోర్డ్ విషయంలో లోతైన చర్చ జరుగుతోందన్నారు. పసుపు మద్దతు ధర, బోర్డ్ కోసం కేంద్రo నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు సమాచారo సేకరించి కేంద్రానికి నివేదించారని చెప్పారు.....Byte Byte: ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.