ETV Bharat / state

నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్​ యూనివర్సిటీల జీవోను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు నిరసనకు దిగారు. ఈ జీవోతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 16, 2019, 10:10 PM IST

ర్యాలీ తీస్తున్న పీడీఎస్​యూ నాయకులు

నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర సర్కార్​ తీసుకొచ్చిన ప్రైవేట్​ యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ జీవోతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన ఆరోపించారు.

నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన

ఇవీ చూడండి: నెరవేరని కేటీఆర్​ హామీ.. అంతలోనే వృద్ధుడు మృతి

నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర సర్కార్​ తీసుకొచ్చిన ప్రైవేట్​ యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ జీవోతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన ఆరోపించారు.

నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన

ఇవీ చూడండి: నెరవేరని కేటీఆర్​ హామీ.. అంతలోనే వృద్ధుడు మృతి

Intro:tg_nzb_06_16_pdsu_dharna_avb_ts10123
(. ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ p d s u ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది...pdsu జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు స్థాపనకు జీవోను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు... ఈ జీవో తో పేద ,మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగం అన్నారు.. పాఠశాల, కళాశాలల విద్యా ప్రైవేటు కోరలలో చిక్కుందన్నరూ.ఇప్పుడు యూనివర్సిటీ విద్యను కూడా ప్రైవేటు పరం చేయాలని ఆలోచనను కెసిఆర్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ...లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి..byte
byte... PDSU జిల్లా అధ్యక్షురాలు కల్పన...


Body:ramakrishna


Conclusion:8106998398

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.