నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారన్న నేపథ్యంలో.. వెంటనే హాస్టల్ ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.
హాస్టళ్లు ప్రారంభించకపోతే పరిక్షల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం అన్నారు.
ఇదీ చూడండి: రెండేళ్ల కొడుకుతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య