ETV Bharat / state

హాస్టల్స్​ తెరవాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకుల వినతి

ఈనెల 5వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంమవుతుండటంతో వెంటనే హాస్టల్ తెరవాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు కోరారు. లేకుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

author img

By

Published : Jan 2, 2021, 8:01 PM IST

Petition of AISF leaders to open hostels
హాస్టల్స్​ తెరవాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకుల వినతి పత్రం

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారన్న నేపథ్యంలో.. వెంటనే హాస్టల్ ప్రారంభించాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు కోరారు. సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.

హాస్టళ్లు ప్రారంభించకపోతే పరిక్షల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఏఐఎస్​ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం అన్నారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారన్న నేపథ్యంలో.. వెంటనే హాస్టల్ ప్రారంభించాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు కోరారు. సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.

హాస్టళ్లు ప్రారంభించకపోతే పరిక్షల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఏఐఎస్​ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం అన్నారు.

ఇదీ చూడండి: రెండేళ్ల కొడుకుతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.