ETV Bharat / state

ఎస్​ఈసీ పార్థసారథిని కలిసిన నిజామాబాద్​ కలెక్టర్, సీపీ

author img

By

Published : Sep 12, 2020, 4:37 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి నిజామాబాద్​ జిల్లాకు వచ్చిన సి.పార్థసారథిని కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ మర్యాదపూర్వకంగా ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో కలిశారు.

nizamabad sp meet telangana sec parthasarathi
ఎస్​ఈసీ పార్థసారథిని కలిసిన నిజామాబాద్​ కలెక్టర్, సీపీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ సి. పార్థసారథిని నిజామాబాద్​ జిల్లా యంత్రాంగం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్​ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

అనంతరం పార్థసారథిని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో కలిశారు. కలెక్టర్​, సీపీతో పాటు మున్సిపల్​ కమిషనర్​ జితేష్​ వి. పాటిల్, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్​ నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ సి. పార్థసారథిని నిజామాబాద్​ జిల్లా యంత్రాంగం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్​ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

అనంతరం పార్థసారథిని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో కలిశారు. కలెక్టర్​, సీపీతో పాటు మున్సిపల్​ కమిషనర్​ జితేష్​ వి. పాటిల్, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్​ నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.